దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల నుంచి కోలుకున్నాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 257 పాయింట్లు లాభపడి 59,031 వద్ద ముగిసింది. నిఫ్టీ 87 పాయింట్లు పుంజుకుని 17,578 వద్ద కొనసాగుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : మహీంద్రా అండ్ మహీంద్రా (3.78%), బజాజ్ ఫిన్సర్వ్ (2.75%), టైటాన్ (2.60%), టాటా స్టీల్ (2.38%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.12%).
టాప్ లూజర్స్ : టీసీఎస్ (-2.10%), ఇన్ఫోసిస్ (-2.09%), HCL టెక్నాలజీస్ (-1.25%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.14%), టెక్ మహీంద్రా (-1.12%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa