ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుజరాత్ లో అధికారంలోకి వస్తే పంట రుణాలను మాఫీ చేస్తా : అరవింద్‌ కేజ్రీవాల్‌

national |  Suryaa Desk  | Published : Fri, Sep 02, 2022, 11:11 PM

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ రైతులపై హామీల వర్షం కురిపించింది. అధికారంలోకి వస్తే పంట రుణాలను మాఫీ చేస్తానని ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం ద్వారకలో ఏర్పాటు చేసిన సభలో అన్నారు.పంటనష్టం జరిగితే ఎకరాకు రూ.20వేల నష్టపరిహారాన్ని అందిస్తామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa