ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొంగతనం కేసులలో ముద్దాయిల అరెస్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 01, 2022, 05:09 PM

రేపల్లె రూరల్ సర్కిల్ పరిధిలోని 16 దొంగతనం కేసులలో ముద్దాయిలను నగరం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నగరం, రేపల్లె, చెరుకుపల్లి, భట్టిప్రోలు, నిజాంపట్నం, అడవుల దీవి, చందోలు పోలీస్ స్టేషన్ లోని పరిధిలోని గ్రామాలలో షాపులు షట్టర్లు పగలగొట్టి దొంగతనం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను నగరం ఎస్సై రామకృష్ణ శనివారం అరెస్టు చేశారు. మట్లపూడి సందీప్, కత్తి కిషోర్, మనవ రాంబాబులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa