ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్యారంటీ పెన్షన్ స్కీమ్‌పై త్వరలో ఆర్డినెన్స్: సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2023, 02:00 PM

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ స్థానంలో గ్యారంటీ పెన్షన్‌ స్కీమ్‌(GPS) అమలు చేయడానికి త్వరలో ఆర్డినెన్స్‌ జారీ చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. విజయవాడలో ఏపీఎన్జీవో మహాసభల్లో ఈ మేరకు వెల్లడించారు. పెన్షన్ల చెల్లింపులో ప్రభుత్వం మీద అసాధ్యమైన భారం పడకుండా, ప్రభుత్వాలు భవిష్యత్తులో చేతులెత్తేసే పరిస్థితి రాకుండా, ఉద్యోగుల రిటైర్మెంట్ తర్వాత కూడా మంచి చేయాలని జీపీఎస్‌‌ ప్రవేశపెట్టామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa