ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవరత్నాల పేరిట జగన్ ప్రజలను మోసం చేస్తున్నాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 02, 2023, 07:46 PM

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి నవరత్నాల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని టీడీపీ కోడుమూరు ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌ ఆరోపించారు. బుధవారం గూడూరులో పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్‌ నాయుడు ఆధ్వర్యంలో 13వ వార్డులో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు సుమన్‌బాబు, మన్నన్‌బాషా, రహిమాన్‌, సులేమన్‌, రవి, చంటి, కళ్యాణ్‌ రఘు, వంశీకృష్ణ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa