శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం జమ్మనపల్లి గ్రామంలో గురువారం ఎన్నికల ప్రచారం చంద్రబాబు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ అబ్జర్వర్ పర్వన్ తాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ మాట్లాడుతు చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే సూపర్ సిక్స్ పథకాలు అందుతాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa