ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూన్‌ 9న కాకినాడ జిల్లా అరసం మహాసభ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 16, 2024, 09:03 PM

అభ్యుదయ రచయితల సంఘం(అరసం) కాకినాడ జిల్లా మహాసభ జూన్‌ 9న నిర్వహిస్తున్నామని సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల వీరభద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ మహాసభలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని వివరించారు. సాహితీవేత్తలు, రచయితలు ఈ నెలాఖరులోగా సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. మూడేళ్ల కాలపరిమితికిగాను సభ్యత్వ రుసుం రూ.100 చెల్లించాలన్నారు. వివరాలకు 9493281776లో సంప్రదించవచ్చని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa