ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వడమాల పేటలో సిమెంట్ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 12:09 PM

నగిరి నియోజకవర్గం, వడమాలపేట మండలం కల్లూరు గ్రామం నందు ఏంజీఎన్ఆర్ఇజిఎస్ నిధులు రూ 5. 205.20 లక్షలు తో నిర్మించిన సిమెంట్ రోడ్డు నురోడ్డును బుధవారం ఉదయం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాను మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa