ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి : కమిషనర్‌ ఎన్‌.మౌర్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 04:06 PM

గంగమ్మ ఆలయ పరిసరాల్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎన్‌.మౌర్య అధికారులను ఆదేశించారు. గంగ జాతర సందర్భంగా ఆలయంలో యాత్రికులకు కల్పించిన ఏర్పాట్లను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలతో మాట్లాడి వారికి కావాల్సిన సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ జాతర కు వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa