ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధానిగా అమరావతి, తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్న కూటమి ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 08, 2025, 03:30 PM

ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ రాజధాని అమరావతిగా కేబినెట్ తీర్మానం చేసింది.. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కేబినెట్ కోరింది. అలాగే ఆపరేషన్ సిందూర్‌కు ఏపీ కేబినెట్ అభినందలు తెలియజేశారు. ప్రధాని, భారత సైన్యానికి అండగా ఉండాలని నిర్ణయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa