ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.. కారణాలు ఇవే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 08:40 PM

గత ఐదేళ్లలో వెండి ధరలు భారీగా పెరిగాయి. 2020లో కిలో వెండి ₹63,435 ఉండగా, ఇప్పుడు దాదాపు ₹2 లక్షలకు చేరింది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడమే ప్రధాన కారణం. ఫోన్లు, సోలార్ ప్యానెల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల్లో వినియోగం పెరిగింది. భారత్‌ వెండి వినియోగంలో అగ్రగామి అయినా, 80% దిగుమతులపై ఆధారపడుతోంది. ఉత్పత్తి తగ్గడం వల్ల భవిష్యత్తులో వెండి లభ్యత కష్టమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa