ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే భాను ప్రకాష్‌ దృష్టి పెట్టాలి... మాజీ మంత్రి రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 09, 2025, 04:06 PM

నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ ప్రజల సమస్యలను పక్కన పెట్టి ఇతర విషయాలపై దృష్టిపెడుతున్నారని మాజీ మంత్రి రోజా ఆదివారం విమర్శించారు. ప్రజల సంక్షేమం కంటే ఇసుక, మట్టి, రోడ్డు కాంట్రాక్టర్ల వద్ద నుంచి వసూళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఇంటికే రేషన్ అందించగా, ఇప్పుడు ఆ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ప్రజల కోసం పనిచేయాల్సిన నాయకుడు, దోపిడీపై శ్రద్ధ పెడితే అభివృద్ధి ఎలా జరుగుతుందని ఆమె ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa