శ్రీకాళహస్తి పట్టణం లో కైలసాని సాయి కుమార్ , వారి అనుచరులతో జనసేన పార్టీలో చేరి, క్రియాశీల సభ్యత్వం తీసుకోవడం జరిగింది. వీరికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి కోట వినుత కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. రోజు రోజుకి ప్రజలలో జనసేన పార్టీ మీద అలానే పవన్ కళ్యాణ్ నాయకత్వం మీద నమ్మకం పెరుగుతుంది అని , దానికి నిదర్శనమే ఈ చేరికలు అని తెలియ చేసారు. నిజాన్ని గ్రహించడంతో కొంత ఆలస్యం జరుగుతుంది కానీ చివరికి అంతిమ విజయం మాత్రం న్యాయం కోసం పోరాటం చేసి ప్రజల మేలుకై పాటుపడే , జనసేన పార్టీ దే అని తెలియ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa