వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష. సమగ్ర భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్ ని పరిశీలించిన సీఎం జగన్. ఈ సమావేశంలో భూసర్వేలో దేశానికే మన రాష్ట్రం దిక్సూచిగా నిలవాలి, అవినీతి, లంచాలకు తావులేకుండా వ్యవస్థ నడవాలి, సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలి , దేనిలో భాగంగా ఎవరైనా లంచాలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం . వెబ్ల్యాండ్లో ఉన్న సమస్యలు పారదర్శకంగా పరిష్కరించాలి అని అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa