ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. హైదరాబాద్ -మధురై మధ్య ఈనెల 19న సాయంత్రం 3. 50కి బయలుదేరి తెల్లారి మధ్యాహ్నం 2: 40 కి మధురై చేరుతుంది. రైలునెంబర్ 07254 మధురై - హైదరాబాద్ మధ్య ఈ నెల 20న సాయంత్రం 5: 40 కి బయలుదేరి తెల్లారి సాయంత్రం 4 కి హైదరాబాద్ చేరుతుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లో నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa