ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుధీర్ వర్మ- శర్వానంద్ ల చిత్రంపై తాజా వార్త

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 09, 2019, 02:39 PM

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తోన్న సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా గ్యాంగ్ స్టర్ డ్రామాకు సంబంధించిన నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందట. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం చిత్రబృందం ఈ సినిమాను మే 31వ తేదీన విడుదల చెయ్యాలని చూస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో చాలా భాగం విదేశాలలో చిత్రీకరిస్తోన్నారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్ తో పాటు కళ్యాణి ప్రియదర్శిని కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa