|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 01:38 PM
ఎర్రగుంట్ల మండల పరిధిలోని వై కోడూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ వీరాభిమాని జువారి రమణారెడ్డి సోమవారం జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలోచేరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల పాలిటి సంక్షేమ పథకాల నిధి వైఎస్ఆర్సిపి అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తమ్మిశెట్టి బాలయ్య వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.
Latest News