రామనపల్లెకు ఖరీఫ్ సీజన్ కు 400 బస్తాల డిఏ పిసబ్సిడీపై మంజూరు
 

by Suryaa Desk | Fri, Jun 28, 2024, 04:15 PM

చెన్నూరు మండలంలోని రామనపల్లె రైతు భరోసా కేంద్రానికి ఖరీఫ్ 2024 సీజన్ కు 400 బస్తాలు సబ్సిడీపై రైతులకు మంజూరైనట్లు శుక్రవారం గ్రామ వ్యవసాయ సహాయకులు యు. సునీల్ అన్నారు. రైతులు రైతు భరోసా కేంద్రాల్లో తమ వద్ద ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు మొబైల్ ఫోన్ నెంబర్ తీసుకొని తమ పేర్లు నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు. ప్రతి రైతులు పంటలను రైతు భరోసా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.

Latest News
BCCI gifts special 'NAMO' India jersey to PM Modi Thu, Jul 04, 2024, 04:46 PM
Hathras stampede: 6 'Satsang' organisers held; Rs 1 lakh bounty on main accused Thu, Jul 04, 2024, 04:45 PM
SCO leaders underscore multipolarity, oppose unilateral sanctions Thu, Jul 04, 2024, 04:43 PM
Dept was with RJD for 18 months: Bihar minister shifts blame on Tejashwi for bridge collapse Thu, Jul 04, 2024, 04:43 PM
Ex-J&K Minister rejoins Mehbooba Mufti's PDP Thu, Jul 04, 2024, 04:25 PM