![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 04:15 PM
చెన్నూరు మండలంలోని రామనపల్లె రైతు భరోసా కేంద్రానికి ఖరీఫ్ 2024 సీజన్ కు 400 బస్తాలు సబ్సిడీపై రైతులకు మంజూరైనట్లు శుక్రవారం గ్రామ వ్యవసాయ సహాయకులు యు. సునీల్ అన్నారు. రైతులు రైతు భరోసా కేంద్రాల్లో తమ వద్ద ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు మొబైల్ ఫోన్ నెంబర్ తీసుకొని తమ పేర్లు నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు. ప్రతి రైతులు పంటలను రైతు భరోసా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.
Latest News