![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 04:19 PM
కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి ఎన్నికలలో విజయం సాధించడంతో ఎమ్మెల్యే తల్లి సరళమ్మ సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల ప్రచార సమయంలో మొక్కుకున్న మొక్కులను ఎమ్మెల్యే క్రిష్ణ చైతన్యరెడ్డి తల్లి సరళమ్మ శుక్రవారం కమలాపురం మండల పరిధిలోని కుప్పూరి వారిపల్లి వద్ద వెలసి ఉన్న సాయిబాబా ఆలయంలో బాబాకు అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మ్రొక్కులు తీర్చుకొన్నారు.
Latest News