![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 04:23 PM
సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలో చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలంనాటి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం సందర్భంగా దేవాలయంలో వేంచేసియున్న శ్రీ సరస్వతి అమ్మవారికి ఘనంగా కుంకుమార్చన, పుష్పార్చన శ్రీ చక్రదేవతకు కుంకుమార్చన, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారు దివ్యదర్శనంలో దర్శనమిచ్చారు.
Latest News