![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 04:26 PM
పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి కుడి కాలువ నుంచి సాగు నీరును గిరిజన, స్ట్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విడుదల చేశారు. మన్యం జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు నిధులు కేటాయించి.. తొందరలోనే వాటిని పూర్తి చేసే బాధ్యత 'మా నలుగురు శాసనసభ్యులది' అని ఆమె హామీ ఇచ్చారు.
Latest News