విషాదం..మొన్న ప్రియుడు..నేడు ప్రియురాలు
 

by Suryaa Desk | Fri, Jun 28, 2024, 04:59 PM

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విదితమే. కాగా మొన్న ప్రియుడు..ఈరోజు ప్రియురాలు చనిపోయింది. గూడెం గ్రామానికి చెందిన చందు, భాగ్య లక్ష్మి కరీంనగర్ లోని ఓ పార్కులో ఈ నెల 24న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రియుడు అక్కడే చనిపోగా.. ప్రియురాలు ఎల్లారెడ్డిపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Latest News
BCCI gifts special 'NAMO' India jersey to PM Modi Thu, Jul 04, 2024, 04:46 PM
Hathras stampede: 6 'Satsang' organisers held; Rs 1 lakh bounty on main accused Thu, Jul 04, 2024, 04:45 PM
SCO leaders underscore multipolarity, oppose unilateral sanctions Thu, Jul 04, 2024, 04:43 PM
Dept was with RJD for 18 months: Bihar minister shifts blame on Tejashwi for bridge collapse Thu, Jul 04, 2024, 04:43 PM
Ex-J&K Minister rejoins Mehbooba Mufti's PDP Thu, Jul 04, 2024, 04:25 PM