![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 07:04 PM
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. పల్లా శ్రీనివాస్ బాధితుల స్వీకరణ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ నేతలు పాల్గొ్న్నారు. పల్లా శ్రీనివాసుకు శుభాకాంక్షలు పలువురు టీడీపీ సీనియర్ నేతలు తెలిపారు.
Latest News