![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 11:35 AM
గడిచిన 24 గంటలలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం మండలంలో అత్యధికంగా 35. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు శనివారం ఉదయం తెలిపారు. జిల్లాలోని ఉప్పలగుప్తం మండలంలో అత్యల్పంగా 2. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సగటున 8. 0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని పేర్కొన్నారు.
Latest News