![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 01:14 PM
నంద్యాల-గిద్దలూరు ప్రధాన రహదారిలో కొలువైన సర్వలక్ష్మీ నరసింహస్వామి ఉపాలయానికి చెందిన హుండీ లెక్కింపు ద్వారా రూ.1,57,320 ఆదాయం వచ్చినట్లు ఈవో బీవీ నరసయ్య శుక్రవారం తెలిపారు. దాదాపు మూడు నెలల కాల వ్యవధికి గాను భక్తులు సమర్చించిన హుండీ కాను కలను దేవదాయ శాఖ బనగానపల్లె డివిజన్ తనిఖీ అధికారి హరిశ్చాంద్రారెడ్డి పర్యవేక్షణలో లెక్కించారు. కార్యక్రమంలో వెలుగోడు మహేష్, అన్నెం విజయ భాస్కర్రెడ్డి, రామనాగిరెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Latest News