![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 01:32 PM
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కనకదుర్గమ్మ దర్శనార్థం శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ విచ్చేశారు. ఆయనకు ఈవో కేఎస్ రామారావు, అధికారులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. ఈవో ఆయనకు అమ్మవారి ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రం అందజేశారు.
Latest News