![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 01:36 PM
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని ప్రముఖ శక్తి పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో శనివారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ అధికారులు గట్టి బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పోలీసు అధికారులు, బ్యాంక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Latest News