![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 01:38 PM
జమ్మూకశ్మీర్ అనంత్నాగ్ జిల్లాలోని హిందువుల పుణ్యక్షేత్రం అమర్నాథ్ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులకు ఆహారం, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. నిన్న తొలి బ్యాచ్ ప్రయాణికులు బయలుదేరారు. అలాగే, పరమశివుడి ఆలయాన్ని పూలతో అలంకరించారు.
Latest News