![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 01:40 PM
రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులు, ఉద్యోగులకు ఒక నెల జీతాన్ని గౌరవ వేతనంగా ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఒక నెల స్థూల జీతానికి(గ్రాస్ శాలరీ) సమానంగా గౌరవ వేతనం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు.
Latest News