![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 01:41 PM
చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూలై 2వ తేదీన నిర్మాణ సంస్థ వారి సౌజన్యంతో మెగా జాబ్ మేళ ను నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ టి రాధాకృష్ణ శుక్రవారం తెలిపారు. ఈ జాబ్ డ్రైవ్ లో టెన్త్ , ఇంటర్ , డిగ్రీ పాసైన విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. ఈ జాబ్ మేళలో సుమారు12 ప్రసిద్ధ కంపెనీలు పాల్గొననున్నట్టు తెలియజేశారు. స్థానిక యువత నిరుద్యోగులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Latest News