![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 03:37 PM
రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శనివారం టీటీడీ అధికారులు ఏకశిలపై వెలసిన సీతారామ లక్ష్మణ మూర్తులకు స్వపన తిరుమంజన సేవా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. టీటీడీ అధికారులు సమర్పించిన పట్టు వస్త్రాలతో, గజ మాలలతో స్వామివారిని సుందరంగా అలంకరించి దర్శనార్థం భక్తులను అనుమతింపజేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Latest News