![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 03:42 PM
ఎచ్చెర్లలోని డా. బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో మాజీ వీసీ నిమ్మ వెంకట్రావు అడ్డగోలు నియామకాలు, అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. జూలై 1న అంబేద్కర్ యూనివర్సిటీ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని విజయవతం చేయాలని కోరుతూ శనివారం ఉదయం శ్రీకాకుళం భీం వసతి గృహం వద్ద ధర్నాకు కరపత్రాలు ఆవిష్కరించారు.
Latest News