![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 03:48 PM
కొమరాడ మండలం గుమడ గ్రామం సమీపంలో అంతరాష్ట్ర రహదారి పై శనివారం లారీ బోల్తా పడింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పార్వతీపురం, రాయగడ వెళ్లే వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని జేసిబితో లారీ ని పక్కకు నెట్టి వాహనాలను పంపించారు.
Latest News