![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 30, 2024, 03:26 PM
ఉప్పలపాడు నుండి ముటుకూరు వరకు ఉన్న 17. 6 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ. 4 కోట్లు నిధులు మంజూరైనట్లు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదివారం తెలిపారు. రహదారి నిర్మాణానికి సంబంధించిన పనులను వెల్దుర్తి మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో సోమవారం ఉదయం 9 గంటలకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి వివరించారు.
Latest News