స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్నూలు జిల్లా వైసీపీ కైవసం
 

by Suryaa Desk | Fri, Mar 28, 2025, 01:56 PM

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని స్థానిక సంస్థల్లో ఏర్పడిన నాలుగు ఖాళీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జెడ్పీ కోఆప్షన్‌ సభ్యునిగా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడుకు చెందిన మదర్ఖాన్‌ ఇలియాజ్‌ఖాన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణగిరి కోఆప్షన్‌ సభ్యునిగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు చిన్నషాలును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తుగ్గలి మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా మండలంలోని శభాష్‌పురం ఎంపీటీసీ సభ్యురాలు రాచపాటి రామాంజనమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వెల్దుర్తి ఎంపీపీగా ఎల్‌.నగరం ఎంపీటీసీ దేశాయి లక్ష్మిదేవమ్మను ఎన్నుకున్నారు. 

Latest News
Free trade pact with New Zealand India’s first women-led FTA: PM Modi Tue, Dec 23, 2025, 03:52 PM
CM Stalin writes to EAM after Sri Lankan Navy arrests 12 TN fishermen Tue, Dec 23, 2025, 03:47 PM
S. Korea launches task force for Coupang data breach probe Tue, Dec 23, 2025, 02:43 PM
Festive rush leaves air passengers stranded in Tamil Nadu Tue, Dec 23, 2025, 02:34 PM
Bangladesh-Pakistan military pact in works, Intel flags possible nuclear dimension Tue, Dec 23, 2025, 02:26 PM