|
|
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 02:44 PM
AP: వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమ మైనింగ్ విషయంలో ఆయన సోమవారం పోలీసు విచారణకు హాజరు కాలేదన్న సంగతి తెలిసిందే. కాకాణి కోసం హైదరాబాద్లో నెల్లూరు పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో కాకాణి ఉండే 3 ఇళ్లకు నెల్లూరు పోలీసులు వెళ్లారు. పోలీసులు వచ్చేసరికి కాకాణి పరారయ్యారని సమాచారం. కాకాణి లేకపోవడంతో ఆయన బంధువులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
Latest News