|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 09:17 PM
సహజంగానే ముఖం మెరిసిపోవడానికి పసుపు ఒక్కటి చాలని అంటున్నారు. పసుపును ముఖానికి రాసుకోవడం వల్ల అనేక చర్మ సమస్యలు నయమవుతాయి, చర్మ కాంతి పెరుగుతుంది. అయితే పసుపుతో నిమ్మకాయను కలిపి ముఖానికి రాసుకుంటారు. ఇలా చేయడం వల్ల మొటిమలు, ఇతర చర్మ సమస్యలు వస్తాయంటున్నారు. ఒకవేళ పసుపు, నిమ్మకాయను కలిపి ముఖానికి పూయాలనుకుంటే ముందుగా వైద్యుడిని సంప్రదించడం మంచిదంటున్నారు.
Latest News