|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 02:12 PM
మంగళవారం కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల పరిస్థితిని పరిశీలించారు. గ్రామాల్లో తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాలని, హౌసింగ్ లేఔట్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఇళ్ల నిర్మాణాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. హౌసింగ్ అంశంపై ప్రజల నుంచి సానుకూల స్పందన రావాలని ఆమె సూచించారు.
Latest News