|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 12:04 PM
37వ జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాలలో భాగంగా, సోమవారం పెదవేగి మండలం దుగ్గిరాలలోని డి. పాల్ కళాశాలలో ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, వాలంటీర్లకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటర్ ఇన్స్పెక్టర్ జగదీష్ మాట్లాడుతూ, రహదారి ప్రమాదాలను నిరోధించడంలో విద్యార్థులు కూడా భాగస్వాములేనని, ప్రమాద నివారణ చర్యలను వారికి వివరించాల్సిన అవసరం వాలంటీర్లుగా ఉందని తెలిపారు. రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.
Latest News