|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 11:12 AM
మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సెమీ ఫైనల్స్కు చేరుకున్నారు. జపాన్కు చెందిన థర్డ్ సీడ్ అకానె యమగూచితో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో, సింధు మొదటి గేమ్ను 21-11 తేడాతో గెలుచుకున్నారు. అయితే, మోకాలి గాయం కారణంగా యమగూచి ఆట నుంచి అర్ధాంతరంగా వైదొలగడంతో, పీవీ సింధు సునాయాసంగా సెమీస్లోకి ప్రవేశించారు.
Latest News