|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 02:13 PM
బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. హిందుయేతరుల ప్రవేశంపై నిషేధం విధించే ప్రతిపాదనలను త్వరలో అమలు చేయనున్నట్లు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ వెల్లడించింది. ఆలయాల పవిత్రత, సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ అంశానికి సంబంధించిన ప్రతిపాదనలకు త్వరలో అధికారిక ఆమోదం లభించే అవకాశం ఉందని కమిటీ వర్గాలు తెలిపాయి.
Latest News