|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 02:37 PM
జనవరి 27న జరిగిన భారత్-యూరోపియన్ యూనియన్ సమ్మిట్లో 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో కార్లు, రసాయనాలు, వైద్య ఉత్పత్తులు, వైన్, బీర్, ఆల్కహాల్, ఆహార ఉత్పత్తులు, యంత్రాలు, ఏరోస్పేస్ వంటి అనేక వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి. బీరుపై 50%, మద్యంపై 40%, కార్లపై 10% సుంకాలు తగ్గాయి. ఆలివ్ నూనె, వనస్పతి, కూరగాయల నూనెలపై సుంకాలు పూర్తిగా రద్దు చేయబడతాయి. పండ్ల రసాలు, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులపై సుంకాలు జీరో కానున్నాయి. యంత్రాలపై 44%, వైద్య ఉత్పత్తులపై 11% సుంకాలు తగ్గానున్నాయి.
Latest News