|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 03:23 PM
భారతదేశంలో మెసేజింగ్ యాప్ల కోసం 'సిమ్ బైండింగ్' నిబంధన మార్చి 1 నుండి అమలు కానుంది. దీని ప్రకారం, మీ ఫోన్లో భౌతికంగా సిమ్ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్లు పనిచేస్తాయి. ఈ గడువును పొడిగించేందుకు కేంద్రం నిరాకరించింది. అంతేకాకుండా, ఇకపై కంప్యూటర్ లేదా వెబ్లో లాగిన్ అయిన వినియోగదారులు ప్రతి 6 గంటలకు ఒకసారి మళ్లీ ప్రామాణీకరణ (authentication) చేయాల్సి ఉంటుంది, లేదంటే ఆటోమేటిక్గా లాగ్ అవుట్ అవుతారు
Latest News