|
|
by Suryaa Desk | Mon, Apr 27, 2026, 04:26 PM
కొవ్వూరు పట్టణానికి చెందిన యలమంచిలి రామకృష్ణ (డెత్) కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ. 1,24,361 చెక్కును కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సోమవారం అందజేశారు. పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఒక వరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టూమెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ, అర్జిల్లి రామకృష్ణ, మేకల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Latest News