|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 02:16 PM
చట్టానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలని నటుడు రానా దగ్గుబాటి అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందని అన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రొడక్ట్ నాణ్యత వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే ఏదైనా ప్రచారం చేస్తానని తెలిపారు. బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసినందుకు ప్రముఖులపై నమోదైన కేసుల నేపథ్యంలో, రానా నవంబర్లో సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు.
Latest News