ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రపతి భవన్ లో అవార్డు అందుకున్న పిట్లం విద్యార్థిని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2024, 10:49 PM

పిట్లం మండల కేంద్రంలోని బ్లూబెల్స్‌ పాఠశాలలో చదువుతున్న మలేహ మహేక్‌ అనే విద్యార్థిని రాష్ట్రపతి నిలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా అవార్డును అందుకున్నారు. రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలు రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించగా ఈ పోటీల్లో పిట్లంకు చెందిన మలేహ మహేక్‌ కామారెడ్డి జూనియర్‌ రెడ్‌క్రాస్‌ తరపున పాల్గొని ద్వితీయ స్థానంలో ఎంపికైంది. శుక్రవారం ఆమెకు పరిపాలనాధికారిణి రజిని ప్రియ చేతుల మీదుగా అవార్డును కైవసం చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa