ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గద్వాలలో ఉద్రిక్తత వాతావరణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2024, 02:55 PM

శనివారం జోగులాంబ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యను జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ సరిత వర్గీయులు అడ్డుకున్నారు. గద్వాలలో ఉన్న సాగునీటి వనరులను పరిశీలించేందుకు అధికారిక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం సరితకు తెలుపకపోవడంతో ఆమె వర్గీయులు ఆగ్రహంతో జూపల్లి కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa