టేక్మాల్ మండలం ఎల్లుపెట్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిఆర్డిఓ పీడీ, ఎమ్మార్వో లతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించి పరిశీలించారు. ఈ సందర్బంగా కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం 17 వరకు ఉండేలా చూసుకోవాలని గ్రామ రైతులకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa