జడ్చర్ల పట్టణంలోని మండల విద్యావనరుల కేంద్రం ఆవరణలో బీసీ జాగృతి సేన ముఖ్య నాయకులు సమావేశం బుధవారం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో బీసీ జాగృతి సేన కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురభి విజయ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి, గొడుగు నరసింహులు మాట్లాడుతూ సమగ్ర కుల గణన చేపడతామని, సమగ్ర కుటుంబ సర్వే పేరుతో వ్యక్తిగత విషయాలను సేకరించడం బీసీలను దగా చేయడమేనని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa